Friday 21 July 2017

మొన్న యాక్సిడెంట్ జరిగిన ప్రకాశం డివిజన్ తాళ్లూరు యస్.ఒ. జి.డి.యస్.యం.డి. సయ్యద్ మీరావలి గారికి ఇంకా ఆపరేషన్ జరగలేదు, సి.యం. క్యాంప్ ఆఫీసునుండి లెటర్ తీసుకవచ్చిన కూడా అప్రోవల్ కాలేదని ఒంగోలు Aluri hospital varu ఆపరేషన్ చేయలేదు. ప్రస్తుతం మన పి.ఎ.పాడు యస్.ఒ లోని జి.డి.యస్.యంసి నోసిన వెంకటేష్ కుమారుడు N.Srini vasulu సి.యం గారి గన్ మెన్  , అతను ఇప్పుడు అప్రోవల్ ఇప్పించేపనిలో ఉన్నారు దాదాపు 10 గంటల 30 నిమిషాలకు అప్రోవల్ వస్తుంది తరువాత ఆపరేషన్ చేస్తారు , దగ్గరలో ఉన్నవారెవరైనా వెళ్లి చూసిరండి. వారికి ఎటువంటి అవసరమొచ్చిన మన యూనియన్ తరుపున సహాయం చేయుటకు సిధ్దంగా ఉన్నామని వారికి చెప్పాము. సయ్యద్ మీరావలి గారు త్వరగా కోలుకోవాలని మనతో సంతోషంగా జీవించాలని ఆత్మసాక్షిగా కోరుకుంటూ.....కె.బి.

No comments:

Post a Comment