Tuesday 9 August 2016

ప్రజా సాదికారిక సర్వే (పల్స్ సర్వేటజ) జరుగుచున్నది మనం ఎవరమి అనే విషయం సర్వేలో ఎక్కించుటకు వారికిచ్చిన టాబ్ లో ఆప్షన్ లేదు,ప్రభుత్వ ఉద్యోగులమని ఎక్కిస్తే ప్రభుత్వం నుండి మనకొస్తున్న చిన్నచిన్న రాయితీలు పోతయని మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదని ఒక సర్టిఫికేట్ ఇవ్వమని మన యస్.యస్.పి. గారిని కోరియున్నాము.అందరికీ ఒకే సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఎంతమంది అప్లయ్ చేసుకుంటారో వారందరికి వారి పేరుతో సర్టిఫికేట్స్ తయారుచేయుంచి త్వరగా పంపించే ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు.కనుక కావలసిన వారు యస్.యస్.పి. గారికి ఒక లెటర్ పెట్టండి మరిన్ని వివరాలకు కాల్ చేయండి. పోరాటాభినందనలతో    ...........  మీ కె.బి.మీరావలి,కార్యదర్శి.

No comments:

Post a Comment